సరిగ్గా ఎనిమిదిన్నర సంవత్సరాల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగవైష్ణవి హత్య కేసులో తీర్పు వెలువడింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న పంది వెంకట్రావు, మొర్ల శ్రీనివాస్, వెంపరాల జగదీశ్ లకు యావజ్జీవ ఖైదు విదించింది కోర్టు. అత్యంత నీచమైన, ఆరుదైన నేరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 2010 జనవరి [more]
మధ్యప్రదేశ్ లోని తాజాగా ఆత్మహత్య చేసుకున్న భయ్యూ మహరాజ్ కి భారీగా ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్న భయ్యూ తన ఆస్తులపై సర్వహక్కులూ తనకు నమ్మినబంటుగా ఉన్న వినాయక్ కి దక్కాలని ఆయన రాశారు. దీంతో సుమారు రూ.1000 కోట్ల ఆస్తులు వినాయక్ [more]
రాజకీయ క్రీడలో కసి,పట్టుదల నిలువెల్లా ఉండాలి. ప్రజాసేవ చేయడానికే కాదు, తాను పదవిని అధివసించడానికి సైతం పంతం పట్టాలి. రాజకీయం సన్యాసం కాదు. ఔదార్యం ప్రదర్శిస్తూ ప్రత్యర్థులను చూసీ చూడనట్లు పోవడానికి. కొత్తగా రంగంలోకి దిగిన జనసేన లో ఆ దృఢ నిశ్చయమే కరవు అవుతోందనే విమర్శలు వినవస్తున్నాయి. [more]
జగన్ పాదయాత్ర రాజమండ్రి రోడ్డు కం రైలు వంతెనకు చేరుకుంది. వేల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు వైసీపీ అధినేత జగన్ కు స్వాగతం పలికారు. సుమారు 4.1 కిలోమీటర్లున్న ఈ వంతెన పూర్తిగా కార్యకర్తలు, జగన్ అభిమానులతో నిండిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని 19 నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు [more]
నాలుగేళ్ల క్రితం నరేంద్రమోడీ హవా నడిచింది. ప్రజలు నెత్తిన పెట్టుకున్నారు. తమ ఆశల వారధిగా ఎంచుకున్నారు. అంతకుముందు మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి మెజార్టీ కట్టబెట్టారు. ఆయనలో భవిష్యత్ దార్శనికుని చూశారు. ప్రతిపక్షాలన్నీ కకావికలమైపోయాయి. ఈ నాలుగేళ్లలో మూడింట రెండు వంతుల రాష్ట్రాల్లోనూ కమలం [more]
ఆయన ఒక ఎమ్మెల్యే…సాధారణ ఎమ్మెల్యే కాదు అధికార పార్టీ ఎమ్మెల్యే…ఓ పది తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపరుడు. పైగా కాసుల పంట పండించే కళాశాలలకు అధిపతి. ఇంత ఉన్న ఈ ఎమ్మెల్యే కాసుల కోసం కక్కుర్తి పడ్డారు. అదీ తన పుట్టినరోజు పండుగ జరుపుకునేందుకు. యాజమాని పుట్టినరోజు [more]
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయ అవసరం కోసం ఎవరి కాళ్లయినా పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అని, దేశంలో ఏ ముఖ్యమంత్రి తెచ్చుకోనన్ని స్టేలు చంద్రబాబు తెచ్చుకున్నారని ఆరోపించారు. సోమవారం హైదరాబాద్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు [more]
కడప జిల్లాపై సీఎం రమేష్ హవా కు టిడిపి అధినేత బ్రేక్ లు వేస్తున్నారా ..? లోకేష్ కూడా అదే బాట లో వెళుతున్నారా ? అవుననే అంటున్నారు తమ్ముళ్ళు. కడప జిల్లాపై ఒకప్పుడు సీఎం రమేష్ చెప్పిందే వేదంగా టిడిపి అధిష్టానం అడుగులు వేసింది. కానీ ఇప్పుడు [more]
వచ్చే ఎన్నికల్లో రణరంగం అంతా గందరగోళం గా వుంది. ఏపీలో జనసేన తో ఏ పార్టీ పొత్తు ఖాయం చేసుకుంటే ఆ పార్టీకి విజయావకాశాలు క్లిస్టల్ క్లియర్ గా ఉంటాయి. అధికార తెలుగుదేశంతో గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని జనసేన ఆ పార్టీ పూర్తి మెజారిటీతో పీఠం ఎక్కేలా [more]
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రభావం చాలా తక్కువ. గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం ఒక్కటంటే ఒక్క సీటే ఆ పార్టీ గెలవగలిగింది. జిల్లా మొత్తం ఏకపక్షంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది. అయితే, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ జిల్లాలో [more]