బ్రేకింగ్ : బాబుకు దారుణ ఓటమి తప్పదు
తనకు పూజలంటే ఇష్టమని, తన అభిప్రాయాలు తనవని కేసీఆర్ అన్నారు. విశాఖలో శారదా పీఠంలో రాజ శ్యామల విగ్రహం ఉన్నందునే అక్కడకు వెళ్లానన్నారు. తాను రాజశ్యామల యాగం చేసిన తర్వాత గెలుస్తావని శారదా పీఠం స్వామీజీ చెప్పారని, అందుకే ఆయనను కలుసుకునేందుకు వెళ్లారన్నారు. తనను కలిసేందుకు ఎక్కువ సంఖ్యలో [more]