శిల్పా మైండ్ ‘‘సెట్’’ అయిందా…??
నంద్యాల నేత శిల్పా మోహన్ రెడ్డి మళ్లీ వేగం పెంచినట్లున్నారు. కొన్నాళ్లుగా ఆయన రాజకీయాలకు కొంతదూరంగా ఉంటూ వస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో ఘోర ఓటమిని జీర్ణించుకోలేని శిల్పామోహన్ రెడ్డి తాను ఇక రాజకీయాల్లో కొనసాగలేనని కుటుంబ సభ్యులకూ తెలిపారు. దీంతో ఆయన కుమారుడు శిల్పా రవి రెడ్డి [more]