టిక్కెట్ రాకుంటే టీడీపీలోకే….!!!
గుంటూరు జిల్లాలో పల్నాడుకు ముఖద్వారమైన గురజాల నియోజకవర్గంలో విపక్ష వైసీపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ఇక్కడ నుంచి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్గా ఉన్న కాసు మహేష్ రెడ్డి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. నరసారావుపేటకు చెందిన కాసు ఫ్యామిలీ అక్కడ సుదీర్ఘ కాలంగా రాజకీయాలు చేస్తోంది. కాసు [more]