జగన్ కేసుపై అప్పీల్..!!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసును కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ఎన్ఐఏ నిందితుడు శ్రీనివాస్ ను విచారించింది. నిందితుడి నుంచి సేకరించిన ఆధారాలను తమకు అప్పగించాలని ఎన్ఐఏ ఏపీ పోలీసులను కోరుతోంది. కాని చంద్రబాబునాయుడు మాత్రం [more]