భర్తను చంపి..రాసలీలల్లో మునిగి..!
పిల్లలు దేవుళ్లు అంటారు. వాళ్లు అమాయకంగా చెప్పిన ఓ నిజం నిందితుడ్ని పట్టుకునేలా చేసింది. తల్లి చేసిన దారుణానికి తాము సాక్ష్యులుగా మిగులుతామని తెలియని పిల్లలు అసలు నిజాన్ని చేప్పేశారు. అప్పటిదాకా పోలీసులను, మీడియాను ఏమార్చి అద్భుతమైన కట్టు కధ అల్లేసింది ఆ మహిళ. నిజమని నమ్మేలా చేసింది. [more]