ఈసారి కేసీఆర్ కొంప ముంచుతుందా..?
గత ఎన్నికల్లో చల్లా ధర్మారెడ్డి పరకాల నియోజకవర్గంలో టీడీపీ తరుపున 9,225 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్ జేఏసీ నేత సహోదర్ రెడ్డిని బరిలో దించగా, ఆయనకు రాజకీయాలు కొత్త కావడంతో ఓటమి చవిచూశారు. అయితే, అప్పటికే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కొండా [more]