వాటితోనే ఓట్లు… బాబు కొత్త టెక్నిక్….
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి దాదాపు నాలుగన్నరేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకూ కొత్త రాజధాని రూపుదిద్దుకోలేదు. అసెంబ్లీ, శాసనసభ భవనాల్నీ తాత్కాలికమే. పోలవరం ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వచ్చే ఎన్నికలలో గట్టెక్కాలంటే….కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుంటూ తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా [more]