ఇక్కడ గెలిస్తే జగన్ సీఎం అయినట్లేనా?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 169వ రోజుకు చేరుకుంది. దశాబ్దాలుగా తెలుగు రాజకీయాలను శాసిస్తోన్న సెంటిమెంట్ కోటలోకి ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో యాత్ర చేస్తోన్న జగన్ మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం మార్కెట్ నుంచి ఆయన పాదయాత్ర [more]