Thu Apr 25 2024 16:00:43 GMT+0000 (Coordinated Universal Time)
అంగరంగ వైభవంగా రాజ్ భవన్ లో ఉగాది వేడుకలు !
హైదరాబాద్లోని రాజ్భవన్లో ఉగాది వేడుకలు మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి తొలుత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు పాల్గొన్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు దీనికి హాజరయ్యారు. వచ్చిన వారిని గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానిస్తున్నారు. తెలంగాణా సిఎమ్ కెసిఆర్ ఆయన సతీమణి తో హాజరయ్యారు. ఎపి నుండి యనమల మరియు తెలంగాణా మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవి ఆయన సతీమణి తో ఈ కార్యక్రమంలో పలు పంచుకున్నారు.
Next Story