Thu Apr 25 2024 00:15:20 GMT+0000 (Coordinated Universal Time)
విజయమాల్యా ఇల్లు వేలం
బ్యాంకుల నుంచి దాదాపు రూ.9వేల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో నిందితుడైన వ్యాపారవేత్త విజయ్మాల్యా ఇంటి వేలం ప్రక్రియ ముగిసింది.ముంబయి నగర శివారు ప్రాంతమైన జోగేశ్వరిలోని మాల్యా నివాసానికి ఎస్బీఐ అన్లైన్ వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే.వేలం ప్రారంభ ధర రూ.150 కోట్లుగా ఎస్బీఐ నిర్థారించింది.అయితే ఈ వేలానికి ఒక్క బిడ్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం.
Next Story