Mon May 06 2024 07:56:51 GMT+0000 (Coordinated Universal Time)
Congress : వైఎస్ ను సీఎం చేయడమే కాంగ్రెస్ చేసిన తప్పు
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ అతిపెద్ద తప్పు చేసిందని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ అన్నారు. 2004లో వైఎస్ ను ముఖ్యమంత్రిని చేయకపోయి [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ అతిపెద్ద తప్పు చేసిందని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ అన్నారు. 2004లో వైఎస్ ను ముఖ్యమంత్రిని చేయకపోయి [more]
వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ అతిపెద్ద తప్పు చేసిందని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ అన్నారు. 2004లో వైఎస్ ను ముఖ్యమంత్రిని చేయకపోయి ఉంటే జగన్ ముఖ్యమంత్రి కాలేకపోయేవారన్నారు. వైసీపీ వల్లనే కాంగ్రెస్ కు నష్టం జరిగిందని చింతామోహన్ అన్నారు. రాహుల్ గాంధీ త్వరలో విశాఖ, గుంటూరు నగరాల్లో పర్యటిస్తారని ఆయన తెలిపారు. మూడు రాజధానులకు కాంగ్రెస్ వ్యతిరేకమని చింతా మోహన్ చెప్పారు.
Next Story