Thu Mar 28 2024 20:13:32 GMT+0000 (Coordinated Universal Time)
ఇక జై హింద్… జై భారత్ అనాల్సిందే..!
విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్థులు హాజరు చెప్పే సమయంలో యస్ సార్, ప్రజెంట్ [more]
విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్థులు హాజరు చెప్పే సమయంలో యస్ సార్, ప్రజెంట్ [more]
విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే దేశభక్తిని పెంపొందించడానికి గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ఇక నుంచి విద్యార్థులు హాజరు చెప్పే సమయంలో యస్ సార్, ప్రజెంట్ సార్ అనే బదులు జై హింద్ లేదా జై భారత్ అనిపించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్ర సిన్హ్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుంచే దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Next Story