Tue May 07 2024 19:47:35 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మావోయిస్టుల ఘాతుకం.. 12 మందికి తీవ్ర గాయాలు
దంతేవాడ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. గోతియా ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. దీంతో 12 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. మలేవాహి [more]
దంతేవాడ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. గోతియా ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. దీంతో 12 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. మలేవాహి [more]
దంతేవాడ ప్రాంతంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. గోతియా ప్రాంతంలో మావోయిస్టులు ఐఈడీని పేల్చారు. దీంతో 12 మంది పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. మలేవాహి ప్రాంతంలో ప్రస్తుతం పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అదను చూసి మావోయిస్టులు ఐఈడీని పేల్చడంతో కూంబింగ్ చేస్తున్న పోలీసులు తీవ్ర గాయాలపాలయ్యారు.
Next Story