Fri Mar 29 2024 13:30:56 GMT+0000 (Coordinated Universal Time)
కొంత విరామం తర్వాత పవన్....?
కొంత విరామం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరిగి పోరాట యాత్రను ప్రారంభించారు. మరికాసేపట్లో ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన భీమవరంలో నేడు పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కాళ్ల మండలం పెద్దఅమిరంలోని ఒక ఫంక్షన్ హాలులో పవన్ బీసీ సంఘాల నేతలతో సమావేశం కానున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత పవన్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
- Tags
- andhra pradesh
- ap politics
- bheemavaram
- nara chandrababu naidu
- pavan kalyan
- porata yathra
- telugudesam party
- west godavari district
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- పశ్చిమగోదావరి జిల్లా
- పోరాట యాత్ర
- భీమవరం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story