Fri Mar 29 2024 09:57:54 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు జై కొట్టిన మరో మాజీ ఎమ్మెల్యే
వైసీపీ అధినేత జగన్ పాదయాత్రలో వలసల జోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలో కొందరు నేతలు జగన్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ నేత రంగనాధరాజు పార్టీలో చేరారు. ఆయన చేరికతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జగన్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి లక్ష్మీరెడ్డి కూడా పార్టీ కండువాను కప్పుకున్నారు. చెరుకువాడ రంగనాధరాజు అత్తిలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతనిధ్యం వహించారు. మొన్నటి వరకూ జిల్లా టీడీపీ సమన్వయ కర్తగా వ్యవహరించారు. వీరి చేరికతో జిల్లాలో పార్టీ మరింత ముందుకు వెళుతుందని జగన్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
- Tags
- ap politics
- athili
- bharathiya janatha pary
- indian national congress
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- ranganadha raju
- telugudesam party
- west godavari district andhra pradesh
- y.s jaganmohanreddy
- ysr congress party
- అత్తిలి
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- పశ్చిమగోదావరి జిల్లా
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- రంగనాధరాజు
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
Next Story