Sat Apr 20 2024 13:03:29 GMT+0000 (Coordinated Universal Time)
కాసేపట్లో జగన్
కాసేపట్లో వైసీపీ అధినేత జగన్ సీబీఐ న్యాయస్థానానికి హాజరుకానున్నారు. ప్రతి శుక్రవారం జగన్ ఆదాయనికి మించిన ఆస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ కోర్టులో విచారణ కోసం నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. విచారణ ముగిసిన వెంటనే ఆయన ఈరోజు సాయంత్రం తిరిగి తూర్పు గోదావరి జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈరోజు జగన్ తన పాదయాత్రకు విరామం ప్రకటించారు.
- Tags
- andhra pradesh
- ap politics
- bharathiya janatha pary
- cbi court
- janasena party
- nara chandrababu naidu
- narendra modi
- pavan kalyan
- telugudesam party
- y.s jaganmohanreddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నరేంద్ర మోదీ
- నారా చంద్రబాబు నాయుడు
- పవన్ కల్యాణ్
- భారతీయ జనతా పార్టీ
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
- సీబీఐ కోర్టు
Next Story