చిన్నమ్మకు 25 మంది ఎమ్మెల్యేల షాక్
శశికళ శిబిరం నుంచి 25 మంది ఎమ్మెల్యేలు వెళ్లపోయినట్లు తెలుస్తోంది. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న శశికళ ఎమ్మెల్యేలందర్నీ చెన్నైకి దూరంగా ఉన్న రిసార్ట్ [more]
టాప్ స్టోరీస్: సమకాలీన తెలుగు మరియు జాతీయ రాజకీయాలలో జరిగే రోజువారీ ముఖ్యాంశాల సమాహారాన్ని ఇక్కడ చదవండి.
శశికళ శిబిరం నుంచి 25 మంది ఎమ్మెల్యేలు వెళ్లపోయినట్లు తెలుస్తోంది. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందన్న శశికళ ఎమ్మెల్యేలందర్నీ చెన్నైకి దూరంగా ఉన్న రిసార్ట్ [more]
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించేందుకు పవన్ కు ఇప్పటికే ఆహ్వానం అందిన నేపథ్యంలో ఆయన ప్రసంగించేందుకు బయలు దేరి వెళ్లారు. [more]
ఏపీ రాజధాని అమరావతిలో జరుగనున్న తొలి సమావేశాలు మార్చి 3 నుంచి మొదలు కానున్నాయి. ఫిబ్రవరి చివరి వారంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి మార్చి 1న బడ్జెట్ [more]
తమిళనాడు ఇన్ ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు కొద్దిసేపటి క్రితం చెన్నైకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం స్వాగతం పలికారు. మరోవైపు విద్యాసాగర్ [more]
హత్యకు గురైన వ్యక్తి మృత దేహాన్ని నిందితుడి ఇంటి ముందు పాతి పెట్టిన ఘటన గుంటూరు లో కలకలం రేపింది. గుంటూరు జిల్లా కర్లపాలెం మండలం [more]
ఏపీ రాజధాని వెలగపూడి సచివాలయంలో ఎన్నికల వాతావరణం తో కోలాహలంగా ఉంది. సంఘంలోని 9 పోస్టులకు 29 మంది పోటీపడుతున్నారు. వెలగపూడిలో 1,268మంది ఉద్యోగులు ఓటు వేయనున్నారు. [more]
ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ మిన్నగా ఉంటుందని బీజేపీ ., టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నా ప్యాకేజీ కి చట్టబద్దత కల్పించే విషయం మాత్రం ముందుకు సాగడం [more]
ఏపీ నూతన రాజధాని తాగునీటి అవసరాలను తీర్చేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువున 5 టిఎంసిల నిల్వ సామర్ధ్యంతో మరో బ్యారేజీ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యారేజీకి ఎగువున [more]
ఏపీ ఇంజినీరింగ్., మెడికల్ ప్రవేశాలకు ఎంసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంసెట్ 2017 నోటిఫికేషన్ను జెఎన్టియూ కాకినాడ విడుదల చేసింది. ఫిబ్రవరి 9 నుంచి 17వ తేదీ [more]
కృష్ణా జలాల పంపిణీపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహణ విషయంలో కూడా రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.