Fri Mar 29 2024 06:54:51 GMT+0000 (Coordinated Universal Time)
ఇటీవల కాలంలో పదివేలకు దిగువన మరోసారి
ఇండియాలో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,488 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇండియాలో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు కొత్తగా 8,488 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 249 మంది మరణించారు. ఇప్పటి వరూ దేశంలో కరోనా బారిన పడి 3,39,34,547 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 1,18,443 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
మరణాలు మాత్రం....
భారత్ లో ఇప్పటి వరకూ 3,44,99,925 మంది కరోనా బారిన పడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా కారణంగా 4,65,911 మంది మరణించారు. ఈరోజు 12,510 కరోనా బాధితులు కోలుకున్నారు.
Next Story