వైసీపీకి ఆక్సిజన్ అందినట్లేనా ..?
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విపక్ష నేతలుగా వున్న వారు సుదీర్ఘ పాదయాత్రలు చూసినవారంతా ముఖ్యమంత్రులు అయిన సెంటిమెంట్ వైఎస్ నుంచి మొదలైంది. వైఎస్ మహా ప్రస్థానం తరువాత టిడిపి [more]
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విపక్ష నేతలుగా వున్న వారు సుదీర్ఘ పాదయాత్రలు చూసినవారంతా ముఖ్యమంత్రులు అయిన సెంటిమెంట్ వైఎస్ నుంచి మొదలైంది. వైఎస్ మహా ప్రస్థానం తరువాత టిడిపి [more]
ప్రజాసంకల్ప పాదయాత్రలో జగన్ ను అనేక సంఘటనలను ప్రజలు కళ్ళకు కట్టినట్లు చెప్పుకున్నారు. వాటిలో అనేక సంఘటనలు తనను కదిలించాయని ఇచ్ఛాపురం సభలో జగన్ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా [more]
నేలఈనిందా ఆకాశం బద్దలైందా అన్న తీరులో జన సముద్రంతో నిండిపోయింది శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం. ఎక్కడ చూసినా జనమే జనం. జై జగన్, జై వైఎస్ జై [more]
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా మారుస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురంలో జరగిన సభలో ఆయన ప్రసంగిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో [more]
గ్రామాల్లో జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తున్నాయని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. గ్రామాలన్నింటినీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని జన్మభూమి కమిటీ మాఫియా రాజ్యమేలుతుందన్నారు. ఇచ్ఛాపురంలో [more]
చంద్రబాబునాయుడు అందరినీ నిట్టనిలువునా ముంచారన్నారు. రైతుల దగ్గర నుంచి డ్వాక్రామహిళల వరకూ రుణమాఫీ చేస్తానని మోసం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. [more]
అందరికీ శిరస్సు వహించి నమస్కరిస్తున్నానని, తన మీద ఇంతటి ప్రేమానురాగాలు కురిపించిన మీ రుణం తీర్చుకోలేనిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన [more]
341 రోజులు… 3,648 కిలోమీటర్లు… 231 మండలాలు… 54 మున్సిపాలిటీలు… 8 నగరాలు… 2,516 గ్రామాలు… 124 బహిరంగ సభలు… ఈ లెక్కలు చాలు పాదయాత్ర చేయాలనుకున్న [more]
జగన్ కు నమ్మినబంటుగా చెప్పుకోవడానికి తాను ఏమాత్రం భయపడబోనని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి అన్నారు. నేడు ఇచ్ఛాపురంలో జరిగే విజయయాత్ర రేపు జగన్ పట్టాభిషేక యాత్ర [more]
ఇచ్ఛాపురం పురవీధులన్నీ జనంతో నిండిపోయాయి. జగన్ కు జేజేలు పలికేందుకు పెద్దయెత్తున వైసీపీ కార్యకర్తలు, నేతలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వచ్చారు. ఇచ్ఛాపురం సమీపంలో ఏర్పాటు [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.