ఎన్నికల వేళ ఆందోళనకు సిద్ధమవుతున్న చంద్రబాబు..?
ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరుగుతాయనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగనున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలపై నిన్న ఎన్నికల సంఘం పలువురు పోలీసు అధికారులను [more]
ఎన్నికలు మరికొన్ని గంటల్లో జరుగుతాయనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగనున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలపై నిన్న ఎన్నికల సంఘం పలువురు పోలీసు అధికారులను [more]
50 శాతం వీవీప్యాట్ల స్లిప్పులు లెక్కించాలని ప్రతిపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీం కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 50 శాతం వీవీ ప్యాట్ల [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఠాకూర్ కు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అత్యవసర పిలుపు అందింది. ఇవాళ ఢిల్లీలో వచ్చి కలవాలని ఆయనకు ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన [more]
ఐపీఎస్ లను ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంలో తాము జోక్యం [more]
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈ మేరకు వైసీపీ నేతలు ఇవాళ ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి [more]
అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను అమలు చేయకుండా ఉద్దేశపూర్వకంగా వేధించడంపై హిందూపురం వైసీపీ అభ్యర్ధి గోరంట్ల మాధవ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్వచ్ఛంధ విరమణకు దరఖాస్తు చేసుకున్న [more]
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారం ఢిల్లీ చేరింది. తమ కార్యకర్తల డేటా తొలగించారని, ఫారం-7 ద్వారా తమ పార్టీ ఓట్లను వైసీపీ తొలగిస్తోందని, జగన్ పిలుపు [more]
అసలు జనవరి 11వ తేదీ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఓటు కూడా తొలగించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జీకే ద్వివేది స్పష్టం చేశారు. ఫారం [more]
ఎన్నికల సంఘం పారదర్శకంగా పనిచేస్తుందని, తమ పనితీరుపై అనుమానాలు అక్కర్లేదని ఏపీ ఎన్నికల సంఘం ప్రధానాధికార జీకే ద్వివేది పేర్కొన్నారు. మంగళవారం ఐటీ గ్రిడ్ వ్యవహారంపై వైఎస్సార్ [more]
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న ఆర్.పి.సిసోడియాను బదిలీ చేస్తూ కొత్త ఎన్నికల [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.