గవర్నర్ జగన్ మనిషా..! సోషల్ మీడియాలో హాట్ టాపిక్
గతంలో అయితే.. రాజకీయాలపై మాత్రమే విమర్శలు చేసే ఓ వర్గం ప్రజలు ఇప్పుడు తప్పులు ఎక్కడ జరుగుతున్నా.. వేలెత్తి చూపిస్తున్నారు. అది రాజ్యాంగ బద్ధమైన పదవైనా.. ప్రజాస్వామ్య [more]
గతంలో అయితే.. రాజకీయాలపై మాత్రమే విమర్శలు చేసే ఓ వర్గం ప్రజలు ఇప్పుడు తప్పులు ఎక్కడ జరుగుతున్నా.. వేలెత్తి చూపిస్తున్నారు. అది రాజ్యాంగ బద్ధమైన పదవైనా.. ప్రజాస్వామ్య [more]
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో విపక్షాల ఆనందానికి అడ్డులేకుండా పోయింది. గవర్నర్ నిర్ణయాన్ని చంద్రబాబుతో సహా [more]
మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో మూడు రాజధానుల బిల్లులకు అడ్డంకి తొలగిపోయినట్లయింది. దీంతో విశాఖలో పరిపాలన రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, న్యాయ [more]
మూడు రాజధానుల బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. ప్రస్తుతం గవర్నర్ వద్దనే ఉంది. రాజభవన్ నుంచి ఎప్పుడు ఆమోదం లభిస్తుందోనని అధికార పార్టీ వెయిట్ చేస్తుండగా, విపక్షాలు [more]
ఇపుడు ఏపీలో కరోనా కంటే అతి పెద్ద చర్చ మరోటి ఉంది. అదే మూడు రాజధానుల వ్యవహారం. అమరావతి మన రాజధాని అని టీడీపీ అంటోంది. ఆ [more]
మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దీనిపై న్యాయ శాఖ నుంచి గవర్నర్ [more]
మూడు రాజధానుల బిల్లులపై నేడు గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనిపై గవర్నర్ న్యాయశాఖ అభిప్రాయాన్ని కోరిన సంగతి తెలిసిందే. అయితే న్యాయశాఖ నుంచి ఈ బిల్లుల [more]
ఏడాది క్రితం ఏపీకి గవర్నర్ గా ఒడిషాకు చెందిన పెద్దాయన బిశ్వభూషణ్ హరిచందన్ నియమితులయ్యారు. ఇక్కడ యువ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నారు. గవర్నర్ వయసు 86 ఏళ్ళు, [more]
అసెంబ్లీ అధికారులు రెండు బిల్లులను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపారు. సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లులు గవర్నర్ వద్దకు చేరుకున్నాయి. ఈనెల 17 [more]
మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం నేడు గవర్నర్ కు పంపనుంది. గవర్నర్ ఆమోదం పొందితే బిల్లు అమలులోకి వచ్చినట్లేనంటున్నారు. ఈ మేరకు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.