ఆ..ఒక్కటే గెలుపునకు కారణమట….!!!!
ఎన్నికలు ముగిసిన ఏపీలో ఎన్నికలకు ముందున్న ఉత్కంఠ కంటే వంద రెట్లు ఎక్కువగానే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రజల నాడిని అంచనా వేయడంలో ఏ ఒక్కరూ సాహసించలేక పోతున్నారు. [more]
ఎన్నికలు ముగిసిన ఏపీలో ఎన్నికలకు ముందున్న ఉత్కంఠ కంటే వంద రెట్లు ఎక్కువగానే ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రజల నాడిని అంచనా వేయడంలో ఏ ఒక్కరూ సాహసించలేక పోతున్నారు. [more]
పనబాక లక్ష్మి… 2014 ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆమె సైలెంట్ అయిపోయారు. కాంగ్రెస్ లోనే ఐదేళ్లపాటు కొనసాగారు. అయితే చివరి నిమిషంలో కండువాను మార్చేశారు. తెలుగుదేశం [more]
చిత్తూరు జిల్లా పుంగనూరులో గెలుపు, ఓటములపై ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీతో పాటు, జనసేన సైతం అంచనాల్లో మునిగి తేలుతుంది. సీనియర్ రాజకీయ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి [more]
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్.కె.రోజాను ఓడించాలని తెలుగుదేశం పార్టీ పట్టుదలతో ఉంది. రోజా వాయిస్ అసెంబ్లీలో కన్పించకుండా చేయడమే వారి ఏకైక లక్ష్యం. [more]
ఇక్కడ అభ్యర్థులను మారిస్తేనే గెలిచే సంప్రదాయ ఉన్నట్లుంది. ఎస్సీ నియోజకవర్గం కావడంతో ప్రధాన పార్టీలు కూడా తరచూ అభ్యర్థులను మార్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటాయి. ఒకసారి గెలిచిన [more]
పీలేరు నియోజకవర్గంలో గెలుపు ఎవరిది? ఇప్పడు రాష్ట్రస్థాయిలో అత్యధికంగా బెట్టింగ్ లు జరుగుతున్న నియోజకవర్గమిది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా [more]
ఎవరూ నిలకడగా ఉండరు. ఒకసారి గెలిస్తే మళ్లీ సీటు వస్తుందన్న నమ్మకం లేదు. ప్రతి సారీ కొత్త అభ్యర్థి వస్తుంటారు. ఇదీ పూతలపట్టు నియోజకవర్గం ప్రత్యేకత. చిత్తూరు [more]
ఎస్సీ నియోజకవర్గాలపై అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలు ఎక్కువ శాతం వైఎస్సార్ కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదని [more]
చిత్తూరు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కేవలం తెలుగుప్రజలే కాదు ఇక్కడ గెలుపోటములను ప్రభావితం చేయగలిగింది పొరుగు రాష్ట్రమైన తమిళనాడు ప్రజలే అన్నది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా [more]
చంద్రబాబు సొంత నియోజకవర్గమది. అయినా గత ఇరవై ఏళ్ల నుంచి అక్కడ పసుపు జెండా ఎగరలేదు. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలో చంద్రబాబు ఉన్నారు. అక్కడి [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.