తిరుమల శ్రీవారికి 300 కోట్ల విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక భక్తుడు భారీ విరాళాన్ని ప్రకటించారు. మూడు వందల కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చారు. ముంబయికి చెందని సంజయ్ సింగ్ టీటీడీకి [more]
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక భక్తుడు భారీ విరాళాన్ని ప్రకటించారు. మూడు వందల కోట్లతో ఆసుపత్రి నిర్మాణానికి ముందుకు వచ్చారు. ముంబయికి చెందని సంజయ్ సింగ్ టీటీడీకి [more]
తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. టీటీడీకి చెందిన ఆస్తుల వివరాలను ఐదు రోజుల్లో అఫడవిట్ రూపంలో అందించాలని హైకోర్టు ఆదేశించింది. టీటీడీ ఆస్తుల పరిరక్షణ [more]
ఏపీ రాజకీయాల్లో నేతలు కొందరు.. ముఖ్యంగా హిందూ ఆరాధకులు ఒక వయసుకు వచ్చిన తర్వాత.. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఒక్కరోజైనా చేయాలని భావిస్తారు. అయితే.. వీరిలో [more]
తిరుమల తిరుపతి దేవస్థానం భూములను వేలం వేసే ప్రక్రియను టీటీడీ రద్దు చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. భూముల వేలం [more]
టీటీడీకి చెందిన కొన్ని ఆస్తులు నిరర్ధకంగా ఉన్నాయని, వాటిని విక్రయించడమే మేలని ఇప్పుడు తాజా చర్చ నడుస్తోంది. నిరర్ధక ఆస్తుల విక్రయ ప్రతిపాదనను ప్రస్తుత పాలక మండలి, [more]
మే 31వ తేదీ వరకూ తిరుమలలో శ్రీవారి దర్శనాలకు అనుమతించకూడదని టీటీడీ నిర్ణయించింది. మే 31వరకూ స్వామి వారి దర్శనం ఉండదని తెలిపింది. ఇప్పటికే ఆన్ లైన్ [more]
ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ను తిరుమల తిరుపతి దేవస్థానం ఆదుకుంటోంది. టీటీడీ వద్ద నిధులకు కొరత లేదు. గత ఇరవై అయిదు రోజులుగా తిరుమలలో లాక్ డౌన్ [more]
కలియుగ దైవం గా హిందువులు కొలిచే తిరుమల వేంకటేశ్వరుడి కి వివాదాలు కొత్తేమీ కాదు. కానీ మతవిశ్వాసాలను రెచ్చగొట్టే విధంగా జగన్ సర్కార్ వచ్చిన నాటి నుంచి [more]
చిత్తూరు జిల్లా వాసులకు తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టు స్థాయి వరకూ చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్లు [more]
ఏపీలో ఐఏఎస్ అధికారులపై వేటు కొనసాగుతుంది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పై వేటు వేశారు. ఈయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.