నాడి తెలిసిపోయిందా?
తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనపడుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ లు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. టీడీపీని రాజ్యసభలో [more]