మరోసారి దుర్గగుడిలో ఏసీబీ సోదాలు
విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. వరస సోదాలతో దుర్గగుడి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలపై పదిహేను మంది వరకూ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ [more]
విజయవాడ దుర్గగుడిలో ఏసీబీ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. వరస సోదాలతో దుర్గగుడి అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే అవినీతి ఆరోపణలపై పదిహేను మంది వరకూ అధికారులను ప్రభుత్వం సస్పెండ్ [more]
అవినీతి నిరోధక శాఖ దాడుల ఫలితంగా విజయవాడ దుర్గగుడిలో 13 మంది అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మూడు రోజులు జరిపిన సోదాల్లో అనేక విభాగాల్లో అవినీతి [more]
విజయవాడ దుర్గగుడిలో గత రెండు రోజులుగా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. అవినీతి జరిగిందన్న అనుమానంతో ఈ సోదాలు నిర్వహించారు. ప్రధనంగా చీరల విభాగం, ప్రొవిజన్ స్టోర్స్, ప్రసాదం [more]
ఆయన వైసీపీలో కీలకమైన మంత్రి. ముఖ్యమంత్రి జగన్ దగ్గర కూడా మంచి మార్కులు సంపాదించుకున్నారు. టీడీపీ నుంచి ఇప్పటికి ఇద్దరు కీలక నేతలను కూడా పార్టీలోకి చేర్పించి.. [more]
నేడు దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభం కానుంది. మరికాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దుర్గగుడి ఫ్లై ఓవర్ ను ప్రారంభించనున్నారు. దీంతో [more]
దుర్గగుడి రధంలో మూడు సింహాల చోరీల విషయంలో కీలక విషయాలు బయటకి వస్తున్నాయి. లాక్ డౌన్ సమయంలోనే వెండి సింహాలు మాయమయినట్లు గుర్తించారు. మార్చి 11 వ [more]
విజయవాడ దుర్గగుడికి చెందిన రధంలో మూడు వెండి సింహాలు మాయమయ్యాయని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. రధాన్ని గత ఉగాది నుంచి బయటకు తీయలేదని, ఎవరో [more]
లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు విజయవాడ దుర్గమ్మ గర్భగుడిలో క్షుద్రపూజలు చేయించారంటూ టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పెద్ద వివాదమే సాగింది. అయితే దీనిపై నాటి చంద్రబాబు సర్కార్ [more]
వాళ్ళిద్దరూ తొలిసారి మంత్రులు….. పదేళ్ల క్రితం ప్రజారాజ్యంతో తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాత స్నేహం కూడా ఉంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమీకరణలు కలిసొచ్చి [more]
కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడకు వస్తున్నారు. నిన్ననే ఆయన వంద రోజుల పాలన పూర్తయింది. ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.