హైకోర్టు తీర్పు పైనే అందరి చూపు ?
ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఒక సందిగ్ద పరిస్థితి కొనసాగుతోంది. జగన్ సర్కార్ అమరావతిని మూడు వంతులు చేస్తూ తీసుకున్న అతి కీలకమైన నిర్ణయం ఇది. ఏపీ [more]
ఏపీలో మూడు రాజధానుల విషయంలో ఒక సందిగ్ద పరిస్థితి కొనసాగుతోంది. జగన్ సర్కార్ అమరావతిని మూడు వంతులు చేస్తూ తీసుకున్న అతి కీలకమైన నిర్ణయం ఇది. ఏపీ [more]
రాజధాని అమరావతిపై పిటీషన్లను నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రతి పిటీషన్ పై హైకోర్టు పూర్తిస్థాయిలో తుది విచారణను జరపనుంది. అయితే విచారణను వీడియో కాన్ఫరెన్స్ [more]
నేడు రాజధాని ప్రాంతంలో రైతులు బంద్ కు పిలుపు నిచ్చారు. రైతుల అక్రమ అరెస్ట్ లను ఖండిస్తూ రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో నేడు బంద్ [more]
రాజధాని రైతులు నేడు చలో గుంటూరు జైలు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు టీడీపీ, రాజధాని రైతు జేఏసీ నేతలను అరెస్ట్ [more]
రాజధాని అమరావతి అంశంపై నేటి నుంచి హైకోర్టులో విచారణ జరగనుంది. తొలుత రాజధాని అంశంపై దాఖలైన అనుబంధ పిటీషన్లపై నేడు విచారణ చేపట్టనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా [more]
కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో మరోసారి రాజధానిపై అదనపు అఫడవిట్ దాఖలు చేసింది. ఒకే రాజధాని ఉండాలని విభజన చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొందది. రాజధానులపై [more]
రాజధాని అమరావతిలో అవినీతి జరిగిందా? పెద్దయెత్తున అవినీతి జరిగితే జగన్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు తీసుకోలేదు. దీనికి కారణాలేంటి? జగన్ ప్రభుత్వం హడావిడి తప్ప [more]
మూడు రాజధానుల కధ ఇపుడు ఏపీలో సీరియస్ టాపిక్ గా ఉంది. జగన్ గెలుస్తాడా. చంద్రబాబు కలల రాజధాని నిలుస్తుందా. ఇవన్నీ చర్చలే. మేధావులు, రాజ్యాంగ నిపుణులు, [more]
వైఎస్సార్ సీపీ అధినేత, సీఎం జగన్ వేసిన మూడు రాజధానుల స్కెచ్.. ఏ మేరకు ఆయన పార్టీకి మేలు చేస్తుందనే విషయాన్ని పక్కన పెడితే.. మిగిలిన పార్టీలకు [more]
రాజధాని నిర్ణయం అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో కేంద్రం కౌంటర్ అఫడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.