ఇక ఓపిక లేదట.. తాడో పేడో?
జమ్మలమడుగు వైసీపీ లో విభేదాలకు ఇప్పట్లో చెక్ పడేలా కన్పించడం లేదు. తాజాగా రామసుబ్బారెడ్డి వర్గీయుడు గురునాధరెడ్డి మరణంతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అధిష్టానం సరైన సమయంలో [more]
జమ్మలమడుగు వైసీపీ లో విభేదాలకు ఇప్పట్లో చెక్ పడేలా కన్పించడం లేదు. తాజాగా రామసుబ్బారెడ్డి వర్గీయుడు గురునాధరెడ్డి మరణంతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అధిష్టానం సరైన సమయంలో [more]
ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాల్లో తెలిస్తే రాజకీయంలో సగం సక్సెస్ సాధించినట్లే. టైం మనది కానప్పుడు తాడు కూడా పామై కరుస్తుందన్న సామెత రాజకీయనేతలకు చక్కగా సరిపోతుంది. [more]
ఏదైనా దిగితే కాని లోతు తెలియదు. అంటారు పార్టీలు మారే నేతలకు కూడా నిదానంగానే అసలు విషయం తెలిసి వస్తుంది. జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డికి ఇప్పుడు ఆదినారాయణరెడ్డి [more]
రెండు వర్గాలు.. రెండు పార్టీల క్యాడర్ ఎప్పుడూ కలిసే అవకాశమే లేదు. నేతలు కలసినా క్యాడర్ మాత్రం తాము ఇంతకాలం చేతబూనిన జెండాను వీడేందుకు ఇష్టపడదు. ఇంతకు [more]
జమ్మలమడుగు రాజకీయాలంటే అందరికీ తెలిసిందే. అక్కడ మొన్నటి వరకూ రెండు గ్రూపులున్నాయి. ఒకటి రామసుబ్బారెడ్డి గ్రూపు. మరొకటి ఆదినారాయణరెడ్డి గ్రూపు. ఇప్పుడు జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి గ్రూపు దాదాపుగా [more]
ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే వారే లేరు. ఉన్న నేతలు పార్టీని వీడివెళ్లిపోయారు. దశాబ్దకాలంగా పార్టీని నమ్ముకుని, పార్టీకి ప్రాణమై నిలిచిన రామసుబ్బారెడ్డిని చేజేతులా [more]
తాను భయపడి వైసీపీలో చేరలేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు పార్టీ కోసం పనిచేశారని ఆయన గుర్తు చేశారు. కేవలం [more]
జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరారు. జగన్ ఆయనకు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ [more]
జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తాడేపల్లి చేరకున్నారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. రామసుబ్బారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు, ఆయన అనుచరులు [more]
జమ్మలమడుగు అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి కుటుంబాలు. దశాబ్దాల కాలంగా ఈ రెండు కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయి. హత్యలు చోటు చేసుకున్నాయి. కుటుంబాల [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.