అన్నింటికీ ఆమే కారణమా…!
ఆమెను కదిలించలేరు. కదిలించకుంటే ముప్పుతప్పదు.కాని ఇప్పుడు సమయం మించిపోయింది. ఇప్పుడు రాజస్థాన్ లో కమలదళం ఎదుర్కొంటున్న సమస్య. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. [more]
ఆమెను కదిలించలేరు. కదిలించకుంటే ముప్పుతప్పదు.కాని ఇప్పుడు సమయం మించిపోయింది. ఇప్పుడు రాజస్థాన్ లో కమలదళం ఎదుర్కొంటున్న సమస్య. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. [more]
ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించనున్నాయి. వీటి అనంతరం 2019 లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ [more]
మంచి వ్యూహకర్త, విజయాలకు చిరునామాగా ఉన్న అమిత్ షా ఈసారి ఆ రాష్ట్రం విషయంలో మాత్రం కొంత ఇబ్బంది పడుతున్నారు. కమలదళం అప్రతిహత విజయయాత్రలకు ఇటీవల ఉప [more]
కర్ణాటక ఎన్నికల్లో మెజారిటీ సీట్లు రాకపోయినా అధికారాన్ని హస్తగతం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించింది. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, [more]
కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి మరో తీపి కబురు అందింది. ఈ ఏడాది జరగబోతున్న రాజస్థాన్, [more]
రాజమాత వసుంధర రాజే కొంత అప్రమత్తమయినట్లున్నారు. రాజస్థాన్ లో ఇటీవల జరిగిన రెండు లోక్ సభ, ఒక అసెంబ్లీ స్థానంలో డిపాజిట్లు కోల్పోవడంతో వసుంధర రాజే దాదాపు [more]
భారతీయ ఓటర్లు బహు వివేచనపరులు. స్థూలంగా చూసినప్పుడు కులం, మతం, ప్రాంతం, వర్గం ప్రాతిపదికగా వారు విడిపోయినట్లు కనపడుతుంటారు. కాని సున్నితంగా పరిశీలిస్తే వాస్తవం లేదనిపిస్తోంది. సత్వర [more]
చట్టంముందు అందరూ సమానులేనని భారత రాజ్యాంగం ఉద్భోదిస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం ప్రజాస్వామ్య మూల స్తంభాలు. ఇవన్నీ కాగితాలకే పరిమితమని ఎప్పటికప్పుడు పాలకులు నిరూపిస్తున్నారు. ఆ తర్వాత చెంపలేసుకుంటున్నారు. [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.