మేం పోటీ చేస్తాం.. ఆ సత్తా మాకే ఉంది
పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీిని ఎదుర్కొనే సత్తా తమకే ఉందని [more]
పరిషత్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. వైసీపీిని ఎదుర్కొనే సత్తా తమకే ఉందని [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. ఒక రకంగా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఇది సవాల్ గానే చెప్పాలి. తిరుపతి [more]
బీజేపీ, జనసేనలను టీడీపీ, వైసీపీలు టార్గెట్ చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. సోషల్ మీడియాలో తమపై ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో [more]
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకున్నట్లు కన్పిస్తుంది. ఈరోజు మరోసారి టీడీపీపై ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా వద్దని, [more]
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ట్వీట్ టీడీపీలో కలకలం రేపుతుంది. తిరుపతి ఎన్నికల సమయంలో ఈ ట్వీట్ సంచలనమయింది. టీడీపీ తిరుపతి అభ్యర్థి [more]
తిరుపతి మున్సిపల్ ఎన్నికల వేళ పవన్ కల్యాణ్ ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రశంసలతో ముంచెత్తారు. పవన్ కల్యాణ ను తాము [more]
వాలంటీర్ల వ్యవస్థపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. వాలంటీర్లను ప్రబుత్వం ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకుంటుందని [more]
వైసీపీ కోసమే అధికారులు పనిచేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతిలో ఆయన నేతలతో మాట్లాడారు. ఇందిరాగాంధీ ఆమె కొడుకు రాహుల్ గాంధీకే ఎన్నికల్లో [more]
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలను చేపట్టి దాదాపు ఏడాది కావస్తుంది. అయితే ఏ అధ్యక్షుడికి ఎదురుకాని సవాళ్లు సోము వీర్రాజుకు ఎదురయ్యాయి. పార్టీ [more]
కుటుంబ రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్ లో ముగింపు పలకాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. టీడీపీ, వైసీపీలు కుటుంబాలకే పరిమితమైన [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.