చంద్రబాబుకు కంగారెందుకు..?
ప్రజల డేటాను దుర్వినియోగం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంగారు ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… [more]
ప్రజల డేటాను దుర్వినియోగం చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కంగారు ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… [more]
డేటా చోరీ కేసులో నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కోసం సిట్ పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసు వెలుగులోకి రాగానే అశోక్ పారిపోయినట్లు గుర్తించారు. [more]
డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ సీఈఓ అశోక్ కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ తనపై కేసును కొట్టివేయాలని అశోక్ హైకోర్టులో [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల డేటా చోరీ కేసులో హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థను సిట్ సీజ్ చేసింది. రెండు రోజులుగా ఈ సంస్థ [more]
డేటా చోరీ అంశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి తప్పూ చేయలేదని, అధికార పార్టీ ప్రజల వివరాలను వాడుకోవడంలో తప్పు లేదని నటుడు శివాజీ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన [more]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల డేటా చోరీ వ్యవహారం ఢిల్లీకి చేరింది. ఈ అంశంపై బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇవాళ ఢిల్లీలో [more]
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ వ్యవహారం రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఈ కేసు ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. తెలంగాణ సర్కార్ ఈ [more]
తెలుగుదేశం పార్టీపై టీఆర్ఎస్ ఐటీ వింగ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటా చోరీ వ్యవహారం తెరపైకి వచ్చాక టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా [more]
డేటా చోరీ కేసులో నిన్న తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు సిట్ లను నియమించింది. డేటా చోరీ అంశంపై [more]
ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా చోరీ కేసును పూర్తి శాస్త్రీయ కోణంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని సిట్ అధికారి ఐజీ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. ఈ కేసు [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.