హైకోర్టుపై క్లారిటీ ఇచ్చారా?
హైకోర్టుపై ఏపీ ప్రభుత్వం కొంత క్లారిటీ ఇచ్చింది. నిపుణుల కమిటీ నివేదిక తర్వాతనే దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశముంది. పరిపాలన, న్యాయపరమైన అంశాలు రాజధానిలో మాత్రమే ఉండాలని ప్రభుత్వం సమాధానమిచ్చింది. శాసనమండలిలో టీడీపీ సభ్యుడు కేఈ ప్రభాకర్ అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం వచ్చింది. కర్నూలులో హైకోర్టును [more]