పంచాయతీలకు మళ్లీ ఎన్నికలు.. 15న పోలింగ్
ఆంధ్రప్రదేశ్ లో మరో 12 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్లు వేయని [more]
ఆంధ్రప్రదేశ్ లో మరో 12 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. నామినేషన్లు వేయని [more]
ఆంధ్రప్రదేశ్ లో చివరిదశ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. మొత్తం 13జిల్లాల్లోని 161 మండలాల్లో 2,744 [more]
దశలవారీగా పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్నాయి. మరో అంకమే మిగిలి ఉంది. ఆ తర్వాత మునిసిపాలిటీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ఇలా వరసగా వచ్చే నెల చివరికి స్థానిక ఎన్నికల [more]
ఆంధ్రప్రదేశ్ లో మూడో విడత జరిగిన పంచాయతీ ఎన్నికలలోనూ వైసీపీదే పై చేయి అయింది. మెజారిట ీస్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. మొత్తం 2,639 పంచాయతీలకు ఎన్నికలు [more]
ఆంధ్రప్రదేశ్ లో నాల్గో విడత పంచాయతీల్లో మొత్తం 549 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్న మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఇప్పటి వరకూ [more]
నేడు మూడవ విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. 13 జిల్లాల్లో 19 రెవెన్యూ డివిజన్లు, 160 మండలాల్లోని.. 3,221 పంచాయితీలు, 31,516 వార్డు స్ధానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. [more]
రెండో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 539 స్థానాల్లో ఏకగ్రీవమయినట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. శ్రీకాుళం జిల్లాలో 41, విశఆఖపట్నంలో 22, విజయనగరంలో 60, తూర్పుగోదావరిలో 17, [more]
ఆంధ్రప్రదేశ్ లో నేడు నాలుగో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల 21వ తేదీన చివరి విడతగా ఎన్నికలు జరగనున్నాయి.. మొత్తం 13 జిల్లాల్లో [more]
పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ దాదాపు పూర్తయింది. తొలి విడత పంచాయతీలో మొత్తం 3,249 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు 2,319 పంచాతీయలను కైవసం [more]
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటాను ప్రవేశపెట్టారు. నోటాను పంచాయతీ ఎన్నికలలో తొలిసారి అమలులోకి తెచ్చారు. నేడు తొలి విడత పంచాయతీ [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.