ఈసారి కూడా టెన్షన్ తప్పేట్లు లేదే…?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో అప్రతిహతంగా సాగుతుంది. ఆయన తాజాగా పాలకొండ నియోజకవర్గం నుంచి రాజాం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర శ్రీకాకుళం జిల్లాలో అప్రతిహతంగా సాగుతుంది. ఆయన తాజాగా పాలకొండ నియోజకవర్గం నుంచి రాజాం నియోజకవర్గంలోకి ప్రవేశించారు. [more]
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రుమురళి పార్టీలో చేరినా ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదా? కొండ్రు మురళి పార్టీలో చేరికతో రాజాం నియోజకవర్గంలో విభేదాలు మరింత [more]
మాజీ మహిళా స్పీకర్, ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్ మోస్ట్ టీడీపీ నాయకురాలు, రాజాం నియోజకవర్గం మాజీ ఎమ్మె ల్యే ప్రతిభా భారతి భవిష్యత్తు ఏంటి? ఆమె పయనం [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ప్రతిభా భారతి ఈరోజు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలవనున్నారు. రేపు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండ్రుమురళి టీడీపీలో [more]
ఎచ్చెర్లలో కళా వెంకట్రావును ఓడించేందుకు ప్రతిభా భారతి భారీ వ్యూహం రచించారా? తనను పక్కనపెట్టి తన నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ్రుమురళిని సైకలెక్కించడంలో కళా [more]
శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కొండ్రు మురళి తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటుండటంతో ప్రతిభా భారతి దారెటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా [more]
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. ఆమెకు సొంత పార్టీ నుంచే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆమెకు ప్రధాన ప్రత్యర్థి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడే కావడం [more]
తెలుగుదేశం పార్టీ ఒకవైపు ఒంగోలులో ధర్మ పోరాటదీక్ష చేస్తుంటే మరోవైపు మాజీ స్పీకర్ ప్రతిభాభారతిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు జెండా ఎగురవేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాం [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.