అదే కొంపముంచుతుందా…?
ఒకే ఇంట్లో రెండు పదవులా…? ఇక వేరేవారికి అవకాశం ఇవ్వకూడదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఈ ప్రచారం జోరుగా సాగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త [more]
ఒకే ఇంట్లో రెండు పదవులా…? ఇక వేరేవారికి అవకాశం ఇవ్వకూడదా? ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో ఈ ప్రచారం జోరుగా సాగింది. ప్రముఖ పారిశ్రామిక వేత్త [more]
రాయలసీమలోని రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న జిల్లాల్లో కర్నూలు ఒకటి. ఇక్కడ నుంచి అనేక మంది మేధావులు రాజకీ యాల్లో రాణించారు. కొందరు సీఎంలుగా కూడా పనిచేసి రాష్ట్రాన్ని [more]
ఏపీలో తాజా ఎన్నికల్లో నువ్వా-నేనా అనే రీతిలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు సాగించిన విషయం తెలిసిందే. ఇక, కర్నూలు జిల్లా కర్నూలు ఎంపీ స్థానం నుంచి [more]
కర్నూలు రాజకీయాలన్నీ తారుమారయ్యాయి. నాడు అభ్యర్థులు నేడు ప్రచారకర్తలుగా మారారు. నాడు సేవలందించిన వారు నేడు అభ్యర్థులయ్యారు. ఎక్కడా లేని రాజకీయ ముఖచిత్రం కర్నూలు జిల్లాలో కన్పిస్తుంది. [more]
ఇప్పుడు వీరిద్దరి పరిస్థితి అయోమయంగా తయారైంది. గత ఎన్నికల్లో ఓట్లు తమకు వేయమని అర్థించిన వీరు ఈసారి అనూహ్యంగా అభ్యర్థులకు ప్రచారకర్తలుగా మారారు. విధి వైచిత్రమంటే ఇదేనేమో. [more]
కర్నూలులో రాజకీయాలు భలే పసందుగా ఉన్నాయి. దగ్గర బంధువులు కూడా తలో పార్టీలో ఉంటూ బరిలోకి దిగుతున్నారు. సహజంగా అన్ని నియోజకవర్గాల్లో వీరికి బంధుగణం ఉంటుది. కానీ [more]
ఎస్వీ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు అర్బన్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎస్వీ మోహన్ రెడ్డి తర్వాత [more]
టీజీ వెంకటేశ్ అనుకున్నది సాధించారు. తాను రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పటికీ తన కుమారుడు టీజీ భరత్ సీటు కోసం టీజీ విశ్వప్రయత్నాలు చేశారు. వైసీపీ నుంచి గత [more]
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన రెండో జాబితాలోనూ నంద్యాల, కర్నూలు అర్బన్ నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కాలేదు. నంద్యాల లో భూమా బ్రహ్మానందరెడ్డి, కర్నూలులో ఎస్వీ మోహన్ [more]
కర్నూలు అసెంబ్లీ టిక్కెట్ కాక రేపుతోంది. ఇద్దరూ బలమైన నేతలుకావడం, ఒకరికి టిక్కెట్ ఇవ్వకపోయినా మరొకరు పార్టీ మారతారన్న వార్తలు తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కలవరానికి గురి [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.