బ్రేకింగ్ : టీడీపీ నిజనిర్ధారణ కమిటీని అడ్డుకున్న పోలీసులు
తెలుగుదేశం పార్టీ నిజనిర్థారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి జవహర్ నేతృత్వంలో [more]
తెలుగుదేశం పార్టీ నిజనిర్థారణ కమిటీని పోలీసులు అడ్డుకున్నారు. పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడ్డారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి జవహర్ నేతృత్వంలో [more]
వారిద్దరూ తెలుగుదేశం పార్టీలో అగ్రనేతలు. అయితే ఆరు నెలల నుంచి వారు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కానీ రాజధాని అమరావతి విషయంలో వారు బయటకు రాక [more]
తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు రెండు గ్రూపులుగా విడిపోయినట్లు కనపడుతోంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆ [more]
తెలుగుదేశం పార్టీలో కాపులు రగిలిపోతున్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. కాపులను దగ్గర చేర్చుకుని 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం వారి ప్రధాన డిమాండ్ బీసీల్లో [more]
తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. తమ వారసులకు గ్రౌండ్ క్లియర్ చేయకుండా [more]
జగన్ సునామీ దెబ్బతో కుదేలైన తెలుగుదేశం పార్టీ ఇప్పట్లో పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. నిజానికి ఇక్కడ నుంచే రాష్ట్ర టీడీపీకి అధ్యక్షుడు ఉండడం గమనార్హం. అయినా [more]
తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. అయితే వీరంతా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందని వెళుతున్నారా? లేక ఐదేళ్ల పాటు కమలం [more]
రాజకీయ వారసత్వం అందరికీ కలిసి వస్తుందా? కొన్ని దశాబ్దాల పాటు రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకులను వేధించే ప్రధాన ప్రశ్న ఇది. మేం నిలదొక్కుకున్నాం.. మా తర్వాత [more]
రాజకీయాల్లో సెంటిమెంట్కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్రజలను ఏదో ఒక విధంగా మచ్చిక చేసుకుని ఓట్లు కుమ్మరించుకోవాలని వ్యూహంతో ప్రతి రాజకీయ నాయకుడు కూడా [more]
ఆషాఢం ముగియనుండటంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గుబులు పట్టుకుంది. ఇప్పటి వరకూ ఆషాఢమాసం ఉందని చాలా మంది నేతలు పార్టీ మారేందుకు ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు. ముఖ్యంగా [more]
Copyright © 2020 | Atlantic Digital Media Inc.