Fri Apr 26 2024 12:56:02 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ పై రైతులు తిరగబడాలి: సోమిరెడ్డి
అసత్య ప్రచారం చేసే జగన్ పై, నేతల పై రైతులు తిరగబడాలన్నారు.టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి .నెల్లూరు జిల్లా చరిత్రలో తొలిసారిగా 10 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందన్నారు.దీంతో గతంలో ఎన్నడూ లేనంత దిగుబడులు వచ్చాయన్నారు.సోమశిల నీరు వృద్ధా కాలేదని ఆ నీటిని రెండో పంటకు సాగునీరుగా అందిస్తామని హామీ ఇచ్చారాయన.పరిస్ధితి అంతా బాగానే ఉన్న వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు
Next Story