Fri Mar 29 2024 06:24:38 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి
నల్లగొండ జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటోను టిప్పర్ ఢీకొనడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పీఏ పల్లి మండలం అంగడిపేటలో [more]
నల్లగొండ జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటోను టిప్పర్ ఢీకొనడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పీఏ పల్లి మండలం అంగడిపేటలో [more]
నల్లగొండ జల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళుతున్న ఆటోను టిప్పర్ ఢీకొనడంతో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. పీఏ పల్లి మండలం అంగడిపేటలో ఈ ఘటన జరిగింది. మృతులంతా చింతబావికి చెందిన కూలీలుగా గుర్తించారు. పనులకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story