Wed Apr 24 2024 12:27:49 GMT+0000 (Coordinated Universal Time)
గౌతం సవాంగ్ కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఉన్న పోలీసులకు లాక్ డౌన్ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాని గౌతం సవాంగ్ కోరారు. [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఉన్న పోలీసులకు లాక్ డౌన్ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాని గౌతం సవాంగ్ కోరారు. [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనారోగ్య సమస్యలతో ఉన్న పోలీసులకు లాక్ డౌన్ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాని గౌతం సవాంగ్ కోరారు. 55 సంవత్సరాలు దాటిన పోలీసులతో పాటు, ఆస్మా, శ్వాస, గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారిని లాక్ డౌన్ విధులకు పంపవద్దని జిల్లా ఎస్సీలను గౌతం సవాంగ్ ఆదేశించార. వీరికి కేవలం పోలీస్ స్టేషన్, కంట్రోల్ రూం డ్యూటీలను మాత్రమే వేయాలని గౌతం సవాంగ్ కోరారు.
Next Story