Fri Apr 19 2024 11:02:32 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ డీజీపీ సీరియస్ వార్నింగ్
ఏపీలో నేడు వారికి నిబందనలు వర్తించవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనిచేస్తుంది. ఇందుకోసం న్యాయవాదులు, న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బందికి లాక్ [more]
ఏపీలో నేడు వారికి నిబందనలు వర్తించవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనిచేస్తుంది. ఇందుకోసం న్యాయవాదులు, న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బందికి లాక్ [more]
ఏపీలో నేడు వారికి నిబందనలు వర్తించవని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పనిచేస్తుంది. ఇందుకోసం న్యాయవాదులు, న్యాయమూర్తులు, హైకోర్టు సిబ్బందికి లాక్ డౌన్ నిబంధల నుంచి మినహాయింపు ఇచ్చినట్లు డీజీీపీ గౌతం సవాంగ్ తెలిపారు. వారు తమ గుర్తింపు కార్డులతో రావాలని కోరారు. వారికోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. టూవీలర్ మీద ఒకరు, కార్లలో డ్రైవర్ తో పాటు మరొకరు మాత్రమే ప్రయాణించాలని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. మిగిలిన వారు నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story