Tue Apr 23 2024 06:48:46 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాద్ లో ఇక కఠిన ఆంక్షలు
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అధికారులు కఠిన ఆంక్షలను విధించారు. మాస్క్ తప్పని సరి చేశారు. మాస్క్ పెట్టుకోకుండా కన్పిస్తే వెయ్యి రూపాయల జరిమానా [more]
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అధికారులు కఠిన ఆంక్షలను విధించారు. మాస్క్ తప్పని సరి చేశారు. మాస్క్ పెట్టుకోకుండా కన్పిస్తే వెయ్యి రూపాయల జరిమానా [more]
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా అధికారులు కఠిన ఆంక్షలను విధించారు. మాస్క్ తప్పని సరి చేశారు. మాస్క్ పెట్టుకోకుండా కన్పిస్తే వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు. దీంతో పాటు మూడు కమిషనరేట్ పరిధిలో కేసులు నమోదు చేస్తారు. ఇక జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనూ కఠినఆంక్షలు అమలు చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలను పాటించిన దుకాణాల యాజమాన్యంపై కేసులు పెడుతున్నారు. ఇకపై మాస్క్ లేకుండా బయటకు వెళితే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు కేసులు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Next Story