Fri Mar 29 2024 08:12:19 GMT+0000 (Coordinated Universal Time)
మాచర్ల ఘటనపై చంద్రబాబు సీరియస్
మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమలపై జరిగిన దాడిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుందన్నారు. వైసీపీ [more]
మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమలపై జరిగిన దాడిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుందన్నారు. వైసీపీ [more]
మాచర్లలో టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమలపై జరిగిన దాడిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. వైసీపీ నేతల అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుందన్నారు. వైసీపీ వర్గీయులు కొందరు బోండా ఉమ, బుద్దా వెంకన్న వాహనాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ ఘటనపై ఇప్పటికే చంద్రబాబు డీజీపీకి, ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పోలీసు వాహనాల్లో బోండా ఉమ, బుద్దా వెంకన్నలు విజయవాడ చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ధ్వంసమయిన కార్లను చంద్రబాబు పరిశీలించారు.
Next Story