Tue Apr 23 2024 16:32:32 GMT+0000 (Coordinated Universal Time)
కాసేపట్లో పేటకు చంద్రబాబు
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలో పర్యటించిన చంద్రబాబు ఈరోజు నరసరావుపేటకు రానున్నారు. [more]
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలో పర్యటించిన చంద్రబాబు ఈరోజు నరసరావుపేటకు రానున్నారు. [more]
అమరావతిలోనే రాజధానిని కొనసాగించాంటూ టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మచిలీపట్నం, రాజమండ్రి, తిరుపతిలో పర్యటించిన చంద్రబాబు ఈరోజు నరసరావుపేటకు రానున్నారు. అమరావతి పరిరక్షణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగే ర్యాలీలో చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రజల నుంచి విరాళాలను సేకరించనున్నారు. ఆ తర్వాత జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. నరసరావుపేటకు చంద్రబాబు వస్తున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story