Fri Apr 19 2024 09:31:35 GMT+0000 (Coordinated Universal Time)
అందుకే మార్టూరును ఎంచుకున్నారా?
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర తొలి పర్యటనను మార్టూరును ఎంచుకోవడంలోనూ ప్రత్యేక ఆలోచన ఉందంటున్నారు. మార్టూరు చిలకలూరిపేట – ఒంగోలు మధ్యన ఉంటుంది. గుంటూరుకు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర తొలి పర్యటనను మార్టూరును ఎంచుకోవడంలోనూ ప్రత్యేక ఆలోచన ఉందంటున్నారు. మార్టూరు చిలకలూరిపేట – ఒంగోలు మధ్యన ఉంటుంది. గుంటూరుకు [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర తొలి పర్యటనను మార్టూరును ఎంచుకోవడంలోనూ ప్రత్యేక ఆలోచన ఉందంటున్నారు. మార్టూరు చిలకలూరిపేట – ఒంగోలు మధ్యన ఉంటుంది. గుంటూరుకు మార్టూరు అతి చేరువుగా ఉంటుంది. అమరాతి రాజధాని విషయంలో ఈ ప్రాంతంలో కొంత టీడీపీకే మద్దతు లభిస్తుంది. అందుకే ఇక్కడ తొలి ప్రజా చైతన్య యాత్రను చంద్రబాబు ప్రారంభించనున్నారు. తొలి సభ నుంచే స్పందన పాజిటివ్ గా రావడం కోసం చంద్రబాబు మార్టూరును ఎంచుకున్నారు.
Next Story