Thu Mar 28 2024 14:41:40 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కు బాబు లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ లేఖలో [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ లేఖలో [more]
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆ లేఖలో చంద్రబాబు కోరారు. 26 ఏళ్ల నుంచి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అవే కొనసాగేలా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు తన లేఖలో కోరారు. హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లాలని చంద్రబాబు జగన్ కు సూచించారు.
Next Story