Thu Apr 25 2024 08:28:43 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు 8,239 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 61 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు 8,239 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 61 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈరోజు 8,239 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 61 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 17,93,227 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 11,824 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 96,100 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 16,88,198 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story