Tue Mar 19 2024 07:47:27 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మళ్లీ కరోనా ఎందుకు పెరుగుతోంది?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 2,068 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 22 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 2,068 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 22 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 2,068 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 22 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,64,117 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 13,354 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 21,198 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 19,29,565 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story