Sat Apr 20 2024 10:45:18 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా
కరోనా మహ్మమ్మారి అనేక రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. ప్రధానంగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క శనివారమే పద్దెనిమిదివేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో [more]
కరోనా మహ్మమ్మారి అనేక రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. ప్రధానంగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క శనివారమే పద్దెనిమిదివేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో [more]
కరోనా మహ్మమ్మారి అనేక రాష్ట్రాలను అతలాకుతలం చేస్తుంది. ప్రధానంగా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క శనివారమే పద్దెనిమిదివేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. అనధికారికంగా లాక్ డౌన్ ను విధించింది. రాత్రి వేళ కర్ఫ్యూ విధించినా ఫలితం కన్పించకపోవడంతో పూర్తి స్థాయి లాక్ డౌన్ పై ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
Next Story