Thu Mar 28 2024 13:35:11 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : రోజురోజుకూ పెరుగుతున్న కేసులు.. ఆందోళనగానే ఉంది
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా భారత వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 1,38,845 కరోనా పాజిటివ్ [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా భారత వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 1,38,845 కరోనా పాజిటివ్ [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా భారత వైద్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 1,38,845 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ దేశంలో 4021 మంది కరోనా కారణంగా మరణించారు. యాక్టివ్ కేసులు 77,103 గా ఉన్నాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకూ 57,720 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఎక్కువగా మహారాష్ట్ర, గుజారాత్, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలోెనే యాభై వేలకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కల్గిస్తుంది. దేశంలో రికవరీ రేటు 41.07 శాతంగా ఉంది.
Next Story