Wed Apr 24 2024 09:51:19 GMT+0000 (Coordinated Universal Time)
అరవై వేలకు పైగానే…? వారం రోజల్లో మరింత పెరుగుతుందా?
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు అరవై వేలుకు చేరుకున్నాయి. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62, 250 గా నమోదయ్యాయి. కరోనా [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు అరవై వేలుకు చేరుకున్నాయి. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62, 250 గా నమోదయ్యాయి. కరోనా [more]
భారత్ లో కరోనా పాజిటివ్ కేసులు అరవై వేలుకు చేరుకున్నాయి. ప్రస్తుతం భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62, 250 గా నమోదయ్యాయి. కరోనా కారణంగా రెండు వేల మందికి పైగా భారత్ లో మరణించారు. ఒక్క మహారాష్ట్రలోనే ఇరవై వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మూడో విడత లాక్ డౌన్ మరో వారం రోజుల్లో ముగుస్తున్నా కరోనా వ్యాప్తి భారత్ లో ఆగక పోవడం ఆందోళన కల్గస్తుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ఈ మేరకు హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story